లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు నిర్వహిస్తాం: మంత్రి ఈటెల
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ కృషిని విదేశాల్లోని వారు కూడా అభినందిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని అన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్‌ కూడా చెప్పారని తెలిపారు.  విలేకరు…
శ్రీరామనవమికి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు ఆన్‌లైన్‌లో మార్చి 1వ తేదీ ఆదివారం నుంచి టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభించనున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి  ఓ ప్రకటనలో తెలిపారు. టిక్కెట్లను  www.bhadrachalamonline.com…
విమానంలో పావురం.. పట్టుకునేందుకు ప్రయాణికుల ప్రయత్నం
విమానంలోకి పావురం ప్రవేశించడంతో.. ప్రయాణికులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పావురాన్ని ప్రయాణికులు వింతగా చూస్తూ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. నిన్న సాయంత్రం గోఎయిర్‌ విమానం అహ్మదాబాద్‌ నుంచి జైపూర్‌కు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో లోపల పావురం కనిపించిం…
గుర్తింపు లేని కళాశాలలకు నోటీసులు: ఇంటర్‌ బోర్డు
ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. గుర్తింపు లేని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు కళాశాలలకు నోటీసులు ఇచ్చిన…
పురపాలక చట్టం స్ఫూర్తిగా.. నూతన జీహెచ్‌ఎంసీ చట్టం: మంత్రి కేటీఆర్‌
మున్సిపల్‌ చట్టంలోని ప్రధాన అంశాలను జీహెచ్‌ఎంసీ చట్టంలో ఉంచుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పురపాలక చట్టం స్ఫూర్తిగా.. నూతన జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తామన్నారు. హైదరాబాద్‌ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ చట్టంలో మార్పులు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారు…